రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
Published on Wed, 03/04/2015 - 11:25
న్యూఢిల్లీ : పార్లమెంటు ఉభయ సభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో లోక్సభలో భారతదేశంలో వ్యవసాయరంగం పరిస్థితిపై చర్చకు కొద్దిసేపు సమయాన్ని కేటాయిస్తారు. దీంతో పాటూ బొగ్గుగనుల ప్రత్యేక చట్టాల బిల్లు 2015, బీమారంగ చట్ట సవరణబిల్లు 2015, భూసేకరణలోని న్యాయమైన, పారదర్శక పరిహారం హక్కు , రిహాబిలిటేషన్ అండ్ రి సెటిల్ మెంట్ సవరణ బిల్లులపై చర్చ జరగనుంది. అలాగే రాజ్యసభలో ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లు చర్చకు రానుంది
#
Tags