అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కర్ణాటకలో వారికి నో ఎంట్రీ
Published on Tue, 05/19/2020 - 08:12
బెంగళూరు : కరోనా విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధిక కేసులు నమోదవుతున్న గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుంచి వచ్చే వారిని ఈ నెల 31 వరకూ తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. అయితే దశల వారీగా వారిని తీసుకొస్తామని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి కరోనా ఉండటంతో, రాష్ట్రంలోని కేసులు అధికమవుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి ఆ నాలుగు రాష్ట్రాల నుంచి బస్సులు బయలుదేరతాయని చెప్పారు.
#
Tags