వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గోరక్షణ పేరుతో మోదీ రాజకీయాలు
Published on Thu, 09/29/2016 - 00:56
షహనాజ్పూర్(యూపీ): గోవును ఎన్నికల ప్రచారంలో ఒక అంశంగా మార్చడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. గోసంరక్షణ పేరుతో బీజేపీ, ఆరెస్సెస్లు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కిసాన్యాత్రలో భాగంగా పువాయాలో మంగళవారం నిర్వహించిన ఖాత్ సభలో ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా సరైన ఆదరణ లేక రోడ్లపై తిరుగుతూ పెద్ద సంఖ్యలో ఆవులు మరణిస్తున్నాయని, వాటి సంరక్షణ కోసం ఏమీ చేయని ప్రధాని గోసంరక్షణ పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు.
#
Tags