అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేటి నుంచి మోదీ గుజరాత్ పర్యటన
Published on Mon, 05/22/2017 - 01:33
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. కచ్ జిల్లాలోని కాండ్లా పోర్టులో, బాచౌవ్లో పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. మంగళవారం గాంధీనగర్లో ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏఎఫ్బీడీ) గ్రూప్ వార్షిక సమావేశానికి హాజరవుతారు.
గుండు కొట్టించుకున్న హార్దిక్: మోదీ పర్యటన నేపథ్యంలో పటేల్ రిజ్వరేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్, 50 మంది ఆయన అనుచరులు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివారం గుండు చేయించుకున్నారు. ప్రభుత్వం తమ సామాజిక వర్గంపై అకృత్యాలకు పాల్పడుతోందన్నారు.
#
Tags