వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బెంగళూరు ఎయిర్షోలో ప్రమాదం
Published on Thu, 02/19/2015 - 16:56
బెంగళూరు ఎయిర్షోలో ప్రమాదం సంభవించింది. విన్యాసాలు చేస్తున్న ఫ్లయింగ్ బుల్స్ బృందానికి చెందిన రెండు విమానాలు ఒకదాంతో ఒకటి రాసుకున్నాయి. దాంతో ఒకదాని రెక్క తెగిపోయి, టైర్లు కూడా పేలిపోయాయి. దాంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దించాల్సి వచ్చింది. అయితే, అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
చెక్ రిపబ్లిక్కు చెందిన నలుగురు సభ్యుల బృందానికి రాడ్కా మచోవ్ అనే మహిళా పైలట్ నేతృత్వం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం బెంగళూరులోనే నిర్వహించిన ఎయిర్షోలో కూడా ఈ బృందం ఇలాంటి విన్యాసాలు చేసింది.
#
Tags