రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అరవింద్ కేజ్రీవాల్ పై రాయి విసిరిన వ్యక్తి
Published on Sat, 12/27/2014 - 19:51
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. దక్షిణ ఢిల్లీలోని టిగిడి ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఓ ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఆ ర్యాలీలో పాల్గొన్న పార్టీ అధినేత కేజ్రీవాల్ మీద జనంలోంచి ఎవరో ఒక వ్యక్తి రాయి తీసి విసిరాడు. అయితే అదృష్టవశాత్తు ఆ రాయి కేజ్రీవాల్కు తగలకుండా పక్కకు వెళ్లింది.
#
Tags