రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమ్మాయిని వేధించాడని...
Published on Sun, 07/23/2017 - 19:34
భోపాల్: మధ్యప్రదేశ్ శివపుర్ జిల్లాలో ఓ యువకుడు యువతిని వేధించాడనే కారణంతో ఆమె కుటుంబ సభ్యుల అతన్ని చితకబాధి మలం తినిపించారు. అనంతరం ఆ యువకుడు, యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఒకరి పై ఒకరు కేసు పెట్టుకున్నారు.
యువకుడు కలు ధాకద్ చెప్పిన కథనం ప్రకారం అదే గ్రామానికి చెందిన యువతి జులై 16న సమీప పొలాలకు పిలిచిందని, అతను అక్కడి వెళ్లిన సమయంలో ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసి మలం తినిపించారని కలు మీడియాకు తెలిపాడు. అలాంటిది ఏమిలేదని, ఒకే గ్రామానికి చెందిన వారని, వారి మధ్య సమస్యను పరిష్కరించి కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
#
Tags