రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పుల్వామాలో కాల్పులు.. ఇద్దరు పౌరులు మృతి
Published on Sun, 02/14/2016 - 19:05
పుల్వామా: జమ్ము కశ్మీర్లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయాలపాలయ్యారు. పుల్వామా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులను ఏరివేసే చర్యల్లో భాగంగా కాకపోరా ఏరియాలో సైన్యం, పోలీసులు ఉమ్మడిగా సోదాలు జరుపుతుండగా అనుమానిత ఉగ్రవాదులు ఎదురుపడ్డారు.
దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా వారిలో ఒకరు చనిపోయారు. అయితే, ఈ ఘటన స్థానికులకు బలగాలకు మధ్య ఘర్షణకు దారి తీసింది. ఎక్కువ సంఖ్యలో గుమ్మిగూడి పోలీసులు, సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
#
Tags