రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హిజ్బుల్ మిలిటెంట్ల ఘాతుకం
Published on Sun, 11/18/2018 - 06:09
శ్రీనగర్: ఆర్మీకి సమాచారం అందించాడని అపహరించిన యువకుడిని కిరాతకంగా చంపుతున్న వీడియోను హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్లు విడుదల చేశారు. దక్షిణ కశ్మీర్ షోఫియాన్ జిల్లాలోని సాఫ్నగరి గ్రామానికి చెందిన నదీమ్ మంజూర్ను గురువారం ఉగ్రవాదులు అపహరించారు. అతని శరీరంలోకి ఉగ్రవాదులు విచ్చలవిడిగా బుల్లెట్లు దించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించింది. మంజూర్ను హత్య చేయడాన్ని మిలిటెంట్లు సమర్థించుకున్నారు.
#
Tags