చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు
Published on Tue, 07/28/2015 - 19:38
నిలిచిన చార్ధామ్ యాత్ర
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. వరణుడి దెబ్బకు కేదార్నాథ్ యాత్రలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
#
Tags