రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
రాజధానిని ముంచెత్తిన వర్షాలు
Published on Tue, 08/28/2018 - 10:49
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెరుపులతో కూడిన భారీ వర్షం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలు, తీన్మూర్తి భవన్, ఆర్కే పురం సహా పలు ప్రాంతాలను ముంచెత్తింది. కుండపోతతో దౌల కున్, పలాం మోద్ ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయింది.
మరోవైపు ఢిల్లీ సహా తెలంగాణ, ఉత్తరాఖండ్, హర్యానా, చండీగర్, ఢిల్లీ, యూపీ, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్యరాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
#
Tags