స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీగా బంగారం పట్టివేత
Published on Mon, 08/06/2018 - 07:02
సాక్షి, బెంగళూరు : బెంగుళూరు ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ఢిల్లీ ప్రయాణికుడి వద్ద రూ. 2.03 కోట్లు విలువచేసే 6.6 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల కర్ణాటక నుంచి బంగారం అక్రమంగా రవాణా అవుతున్న విషయం తెలిసిందే. బంగారం అక్రమణకు పాల్పడుతున్న ఓ ముఠాను బెంగుళూరు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.
#
Tags