బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాక్డౌన్ పొడిగింపు తప్పదన్న సీఎం
Published on Fri, 05/29/2020 - 15:41
పనాజీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ను మరో 15 రోజులు పొడిగించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. మే 31తో ముగిసే లాక్డౌన్ను 15 రోజులు పొడిగించాలని తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఫోన్లో కోరానని చెప్పారు. అయితే లాక్డౌన్కు కొన్ని సడలింపులు ఇవ్వాలని సూచించారు.
రెస్టారెంట్లను 50 శాతం సీట్లతో భౌతిక దూరం పాటిస్తూ అనుమతించాలని కోరారు. జిమ్లను కూడా తెరవాలని పలువురు కోరుతున్నారని గోవా సీఎం చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరో 15 రోజులు పొడిగించడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,000కు చేరింది.
చదవండి : హీరోయిన్ మాజీ భర్త ప్రేమలో మసాబా!?
#
Tags