రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నెస్లే సంస్థకు ఊరట..
Published on Tue, 08/04/2015 - 21:25
న్యూఢిల్లీ : ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెస్లే సంస్థకు కొంత ఊరట లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ మాగీ న్యూడుల్స్ సురక్షితమేనని క్లీన్ చిట్ ఇచ్చింది. కేంద్ర ఆహార పరిశోధన సంస్థ శాంపిల్ టెస్టులో ప్రమాణాలు పాటించినట్లు గుర్తించింది. గోవా ఎఫ్డీఏ పంపించిన ఐదు శాంపిల్స్ను పరీక్షించి గత జూన్ లో మ్యాగీ న్యూడుల్స్పై నిషేధం విదించిన విషయం విదితమే. ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలు 2011 పాటించిన నేపథ్యంలో తాజాగా మైసూర్ ల్యాబోరేటరీలో జరిపిన టెస్టుల ద్వారా వీటికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు గోవా ఎఫ్డీఏ డైరక్టర్ సలీం ఏ వెల్జీ తెలిపారు.
#
Tags