తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి ‘టీఎస్ఆర్’ కన్నుమూత
Published on Tue, 02/27/2018 - 02:52
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్(79) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారని అధికార వర్గాలు తెలిపాయి.
తమిళనాడుకు చెందిన సుబ్రమణియన్ 1961 ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రధానమంత్రులు వాజ్పేయి, గుజ్రాల్, దేవెగౌడ హయాంలో 1996 నుంచి 1998 వరకు సుబ్రమణియన్ క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ పాలన, దేశ రాజకీయాలపై ఆయన మూడు పుస్తకాలు రాశారు. కాగా, టీఎస్ఆర్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు.
#
Tags