వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మాలవీయకు భారతరత్న
Published on Mon, 03/30/2015 - 12:15
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు దివంగత మదన్ మోహన్ మాలవీయకు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రదానం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును మాలవీయ కుటుంబ సభ్యులకు అందజేశారు.
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయితో పాటు మాలవీయకు సంయుక్తంగా భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. వృద్దాప్య సమస్యలతో కదలలేని పరిస్థితిలో ఉన్న వాజ్పేయికి.. ఇటీవల రాష్ట్రపతి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి అందజేశారు.
#
Tags