అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫేస్బుక్లో పరిచయం.. ఆపై అత్యాచారం
Published on Thu, 07/28/2016 - 06:43
కేకేనగర్(చెన్నై): ఫేస్బుక్లో యువతులతో పరిచయం పెంచుకుని వారిపై అత్యాచారం జరిపి నగదు దోపిడీలకు పాల్పడుతున్న మోసగాడిని, అతడి భార్యను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా వీరపాండి సమీపంలోని నెచ్చిపాలెయంకు చెందిన గురదీన్ దయాళన్(27) చెన్నైకు చెందిన ప్రియదర్శిని(25)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
తర్వాత విలాస జీవితానికి అలవాటుపడి అడ్డదారిలో నగదు సంపాదించడానికి పథకం పన్నాడు. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను ఆకర్షించి, వారికి తన భార్యను అక్క అని పరిచయం చేసేవాడు. వారితో సాన్నిహిత్యం పెంచుకుని అత్యాచారం జరిపి, వారి వద్ద ఉన్న నగలను దోపిడీ చేసేవాడు. 2014 నుంచి పదిమందికి పైగా యువతులను మోసం చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు.
#
Tags