మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుప్వారాలో ఎదురుకాల్పులు.. చిక్కిన ముగ్గురు ఉగ్రవాదులు!
Published on Fri, 03/01/2019 - 07:33
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. హంద్వారా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ముగ్గురు ఉగ్రవాదులు చిక్కినట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాదుల క్యాంపులపై భారత మైమానిక దళం మంగళవారం తెల్లవారుజామున మెరుపుదాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే షోపియన్ జిల్లాలో జరిగిన ఎదుకాల్పులో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.
#
Tags