రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుర్తింపులేని పార్టీలకు ఈసీ ఊరట
Published on Wed, 07/01/2015 - 08:04
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద నమోదైనా, గుర్తింపు పొందని పార్టీలకు పెద్ద ఊరట లభించింది. ఇక నుంచి ఈ పార్టీల అభ్యర్థులు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఏకీకృత గుర్తు (కామన్ సింబల్)ను కేటాయించేందుకు ఈసీ అంగీకరిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆరేళ్ల క్రితం నమోదైన పార్టీలకు మాత్రం ఈ సౌలభ్యం ఉంటుందని వివరించింది.
ఇందుకు కొన్ని షరతులను కూడా విధించింది. అసెంబ్లీ ఎన్నికలకు అయితే.. మొత్తం నియోజకవర్గాల్లో కనీసం ఐదుశాతం స్థానాల్లో అభ్యర్థులును నిలబెట్టాలి. లోక్సభ ఎన్నికలకు అయితే కనీసం ఇద్దరిని నిలబెట్టాలి. ఈసీ కేటాయించే పది గుర్తుల్లో ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చు. పార్టీ కూడా తనకు నచ్చిన మూడు గుర్తులను సూచించవచ్చు.
#
Tags