అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జమ్మూ కశ్మీర్లో ఈ ఏడాదే ఎన్నికలు
Published on Wed, 06/05/2019 - 07:28
న్యూఢిల్లీ: కశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం చెప్పింది. అమర్నాథ్ యాత్ర వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అంటే ఈ ఏడాదిలోనే కశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు తాము ఏకగ్రీవంగా నిర్ణయించామని ఈసీ తెలిపింది. 2018 జూన్లో పీడీపీ–బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన అనంతరం ఆ రాష్ట్రంలో ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వ పాలనే లేదు. ఆ రాష్ట్రంలో 2018 జూన్ 19 నుంచి డిసెంబర్ 19 వరకు గవర్నర్ పాలన, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన నడుస్తోంది. జూన్ 19న రాష్ట్రపతి పాలన గడువు ముగుస్తుండగా, దాన్ని పొడిగించేందుకు అంతా సిద్ధం చేశారు.
#
Tags