స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఈ-మనీ ఆర్డర్ పరిమితి పెంపునకు చర్యలు'
Published on Thu, 05/07/2015 - 01:18
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-మనీ ఆర్డర్ విధానంలో సాధారణ మనీ ఆర్డర్ పరిమితిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ తెలిపారు. బుధవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ మల్లారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు.
సాధారణ మనీ ఆర్డర్ను రూ.5 వేలకే పరిమితం చేయడంతో ఇబ్బంది కలుగుతోందని, ఈ పరిమితిని పెంచాలని కోరారు. సాధారణ మనీ ఆర్డర్ అవధి రూ.5 వేలు ఉందని, మొబైల్ మనీ ఆర్డర్ పరిమితిని రూ.10 వేలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ-పోస్టు కార్డులు ప్రవేశపెడితే బాగుం టుందని మల్లారెడ్డి సూచించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
#
Tags