రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గూగుల్కు రూ.136 కోట్ల జరిమాన వేసిన భారత్
Published on Thu, 02/08/2018 - 20:50
సాక్షి, న్యూఢిల్లీ : ప్రఖ్యాత సెర్చింజన్ సంస్థ గూగుల్కు భారత్ భారీ జరిమానా విధించింది. ఇతర పోటీదారులు, వినియోగదారులకు నష్టం చేకూర్చేలా గూగుల్ ప్రవర్తించినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పేర్కొంది.
గూగుల్కు చెందిన ఆల్ఫాబెల్ కంపెనీ వెబ్సెర్చ్లో, అడ్వర్టెయిజ్మెంట్స్లో పైచేయి సాధించేందుకు యత్నించినట్లు తెలిపింది. దీనివల్ల పోటీ సంస్థలు, యూజర్లు నష్టపోయారని చెప్పింది. ఈ మేరకు గూగుల్కు రూ. 136 కోట్ల జరిమానా విధించినట్లు వెల్లడించింది. అరవై రోజుల్లోగా గూగుల్ జరిమానాను చెల్లించాల్సివుంటుందని చెప్పింది.
#
Tags