రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కారులో మంటలు.. ముగ్గురి సజీవ దహనం
Published on Wed, 08/23/2017 - 18:08
పుణే : వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగటంతో అందులో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. జిల్లాలోని ఆనంద్ గ్రామ శివారులో ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి.
కొంత సమయానికే మంటలు ఎక్కువ కావడంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అందులో చిక్కుకొని మంటలకు సజీవ దహమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుల వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags