'బీజేపీ గెలుపుతోనే ఢిల్లీ అభివృద్ధి'

Published on Mon, 01/26/2015 - 17:09

న్యూఢిల్లీ: మోడీ-బేడీ జోడీ ఢిల్లీని అభివృద్ధిపథంలో నడిపిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ సోమవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ...ఢిల్లీ రాష్ట్ర  ప్రభుత్వానికి కేంద్ర సాయం ఎంతో అవసరమని తెలిపారు. రెండు చోట్లా బీజేపీ గెలిచినట్లైతే ఢిల్లీ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రజలకోసం అనధికార కాలనీలను క్రమబద్ధీకరిస్తున్నామని, ఆమ్ ఆద్మీ పార్టీ మాయలో పడవద్దని ప్రజలకు హితవు పలికారు. బీజేపీ గెలుపుతోనే ఢిల్లీలో అభివృద్ధి సాధ్యమౌతుందని, కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ