బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మానవత్వం చాటుకున్న బెంగళూరు పోలీసు
Published on Sat, 04/18/2020 - 06:37
బనశంకరి: లాక్డౌన్ సమయంలో సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న క్యాన్సర్ రోగి కోసం ఓ కానిస్టేబుల్ 430 కిలోమీటర్లు బైక్పై ప్రయాణించారు. ఈ నెల 11 తేదీన ఓ కన్నడ చానల్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి ధార్వాడకు చెందిన క్యాన్సర్ రోగి ఉమేశ్ ఫోన్ చేశారు. తనకు అత్యవసరమైన ఔషధాలు బెంగళూరులో మాత్రమే లభిస్తాయని, లాక్డౌన్ వల్ల అక్కడికి వెళ్లలేకపోతున్నానని గోడు వినిపించుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బెంగళూరు పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్లో హెడ్కానిస్టేబుల్గా ఉన్న ఎస్.కుమారస్వామి స్పందించారు. 12న బైక్పై బెంగళూరు నుంచి 430 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్వాడకు వెళ్లి ఆ రోగికి ఔషధాలు అందించారు.
#
Tags