అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం
Published on Sat, 01/31/2015 - 09:57
భువనేశ్వర్: భారత్ అత్యంత శక్తిమంతమైన, అణ్వాయుధాలను మోసకెళ్లగలిగే సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని భడ్రక్ మిలటరీ బేస్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ క్షిపణికి భూ ఉపరితలం నుంచి 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం గల లక్ష్యాలను ఛేదింగల సామర్థ్యం ఉంది. చైనా, పాకిస్థాన్లోని లక్ష్యాలను ఛేదింగలదు. ఈ పరీక్ష విజయవంతమైనట్టు టెస్టు రేంజ్ డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ చెప్పారు.
#
Tags