ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో18 మంది మృతి
Published on Sat, 06/25/2016 - 01:09
మహారాష్ట్రలో ఘటన
ముంబై: మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18మంది మర ణించారు. ఐదుగురు గాయాలపాలయ్యారు. సూరత్-నాగ్పూర్ హైవేలో ఓ ట్రక్కు జీపును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగిందని జిల్లా ఏఎస్పీ చంద్రకాంత్ గావ్లి చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి త రలించారు.
ఉత్తరాఖండ్లో 8 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో శుక్రవారం ఓ వాహనం అదుపుతప్పి ఘన్సాలి-అకోరి రోడ్డు మార్గంలో శాంతకల్ ప్రాంతంలోని లోయలో పడింది. ఎనిమిది మంది మృతి చెందగా ఎడుగురు గాయపడ్డారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లా నెవ్సా గ్రామం వద్ద ఓ జీపు ప్రమాదవశాత్తూ లోయలో పడడంతో ఆరుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు.
#
Tags