13 ఏళ్ల బాలికపై అత్యాచారం

Published on Wed, 01/04/2017 - 18:49

న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ఆనంద్‌ ప్రభాత్‌ ఏరియాలో ఓ పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో ఇద్దరు యువకులు 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. బాలిక షాపుకెళ్లి తిరిగి వస్తుండగా పబ్లిక్ టాయ్‌లెట్‌ లోకి వెళ్లింది. అదే సమయంలో ఇద్దరు యువకులు ఆ బాలికను వెంబడించి టాయ్లెట్లోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు.  

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన డిసెంబర్‌ 31న జరిగింది. బాధితురాలు ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి ఎవరికి చెప్పలేదు. ఆమెకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు సెక్షన్‌ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితల్లో ఒకరు బాల నేరస్తుడని తేలింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ