ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంజిన్ లేకుండానే.. రైలు బోగీలు దౌడ్
Published on Sun, 12/28/2014 - 19:01
చండీగఢ్: రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోవడం, బోగీలు లేకుండానే ఇంజిన్ వెళ్లడం వంటి సంఘటనల గురించి విన్నాం. ఇంజిన్ లేకుండా బోగీలు ప్రయాణించగలవా? అసాధ్యం కదూ! అయితే ఈ వింత సంఘటన చండీగఢ్లో జరిగింది.
చండీగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్పై నిలిపిన 12 రైలు కోచ్లు.. ఇంజిన్కు తగిలించకున్నా వాటంతటవే వెళ్లిపోయాయి. ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వెళ్లాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అన్ని కోచ్లకు ఎయిర్ బ్రేక్స్ వేశామని, అయితే కొందరు దుండగులు చక్రాల ముందు భాగాన్ని (చెక్కతో చేసిన ప్టాపర్స్) తొలగించడంతో ఈ సంఘటన జరిగినట్టు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణ కమిటీ వేసినట్టు తెలిపారు.
#
Tags