రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైద్యుల నిర్లక్ష్యానికి రూ. 1.8 కోట్ల పరిహారం
Published on Wed, 07/01/2015 - 20:27
చెన్నై: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ 18 ఏళ్ల యువతి కంటి చూపు కోల్పోయిన సంఘటనను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. బాధితురాలికి 1.8 కోట్ల రూపాయలను పరిహారంగా అందజేయాలని తీర్పు వెలువరించింది. అయితే తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి చెన్నైకు చెందిన ఈ అమ్మాయి కంటి చూపు పోవడానికి కారణమయ్యారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె పుట్టకతోనే అందురాలిగా పుట్టింది. దీనిపై యువతి తండ్రి న్యాయపోరాటం చేశాడు. బాధితురాలికి భారీ పరిహారం ఇవ్వాలని బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
#
Tags