వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్సార్ కేఎల్ఐ!
Published on Fri, 01/05/2018 - 01:33
దివంగత ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖర్రెడ్డి హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి ప్రాంత రైతుల కోసం మహత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ)కు రూపకల్పన చేశారు. అప్పట్లోనే నిధులు కూడా మంజూరు చేశారు. తాజాగా పనులు పూర్తికాగా మంత్రి హరీశ్రావు ఇటీవల నీరు విడుదల చేశారు.
ఈ కాల్వల కింద ప్రస్తుతం వేల ఎకరాల్లో వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నారు పోసుకున్న జంగారెడ్డిపల్లికి చెందిన ఓ రైతు అందులో ‘వైఎస్సార్–కేఎల్ఐ’అని కనిపించేలా మధ్యలో బాట వదిలి తన కృతజ్ఞత చాటుకున్నాడు. – సుధాకర్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నాగర్ కర్నూల్ జిల్లా
#
Tags