స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో
Published on Sat, 08/31/2019 - 18:17
చిత్రలహరి సినిమాతో సక్సెస్ చూసిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. మునుపటిలా మాస్ ఫార్ములా అంటూ చూడకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటోన్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ హీరో ‘ప్రతిరోజూ పండుగే’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్లో ఉన్నప్పుడు.. పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్న వీడియోను సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పిల్లలతో కలిసి ఆడుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ వీడియోను పోస్ట్ చేశాడు. రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలకపాత్రను పోషించనున్నాడు.
#
Tags