వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కనెక్ట్ అయిపోతారు
Published on Thu, 11/07/2019 - 00:33
‘దేదే ప్యార్ దే’తో ఈ ఏడాది హిందీలో సూపర్ హిట్ అందుకున్నారు రకుల్ ప్రీత్సింగ్. ప్రస్తుతం ‘మర్జావాన్’ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా హిందీలో ఓ కొత్త సినిమాను ప్రకటించారు. అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ జంటగా ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం తెరకెక్కనుంది. న్యూ ఏజ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందట.
ఎక్కువ శాతం చిత్రీకరణ పంజాబ్, లాస్ ఏంజల్స్లో జరగనుంది. కాష్వీ నాయర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను భూషణ్ కుమార్, జాన్ అబ్రహామ్, నిఖిల్ అద్వానీ నిర్మించనున్నారు. ఈ నెలాఖరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘‘ఈ చిత్రకథకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’’ అని రకుల్ పేర్కొన్నారు.
#
Tags