వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గ్రామీణ నేపథ్యంలో...
Published on Sun, 09/23/2018 - 02:03
ఆశిష్ గాంధీ. ఆశిమా నెర్వల్ జంటగా నటించిన చిత్రం ‘నాటకం’. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయిధీప్ చాట్ల, రాధికా శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి నిర్మించారు. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘‘ఈ నెల 28న ‘నాటకం’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథే ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ ఫేమ్ అంజి, సంగీతం: సాయికార్తీక్.
#
Tags