వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిర్మాతగా...
Published on Thu, 01/29/2015 - 23:41
‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’ తదితర చిత్రాల ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ నిర్మాతగా మారుతున్నారు. సతీశ్ దేవినేని చెప్పిన కథ నచ్చడంతో ఆయన్ను దర్శకునిగా పరిచయం చేస్తూ, ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ - ‘‘సతీశ్ చెప్పిన కథ విని, ఉద్వేగానికి గురయ్యా. అందుకే ఈ చిత్రాన్ని నేనే నిర్మించాలనుకున్నా. యూత్, ఫ్యామిలీస్, క్లాస్, మాస్.. ఇలా అందరూ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘పండగలా వచ్చాడు’, ‘అసుర’ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నానని రోహిత్ అన్నారు.
#
Tags