ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
థ్రిల్కి గురి చేసే కథ
Published on Wed, 02/04/2015 - 23:17
నిషా కొఠారి, అఖిల్ కార్తీక్ ముఖ్య తారలుగా పి. శ్రీనివాసరావు, సీహెచ్వీ శర్మ నిర్మిస్తున్న చిత్రం ‘క్రిమినల్స్’. ‘మంత్ర’, ‘మంగళ’ చిత్రాల దర్శకుడు ఓషో తులసీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులను థ్రిల్కి గురి చేసే కథ ఇది. ‘మంత్ర’ ఆనంద్ స్వరపరచిన పాటలు ప్రధాన ఆకర్షణ అవుతాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: కె.వి. సుబ్బారావు, కె. నాగశేఖర్.
#
Tags