చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెకండ్ చాన్స్!
Published on Tue, 05/28/2019 - 09:54
రవితేజ హీరోగా తెరకెక్కిన నేల టిక్కెట్టు సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన బ్యూటీ మాళవిక శర్మ. తొలి సినిమా డిజాస్టర్ కావటంతో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తున్న మాళవికకు ఇన్ని రోజుల తరువాత సెకండ్ చాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
చిత్రలహరి సినిమాతో పరవాలేదనిపించుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్గా నటించనున్నారు. తొలి సినిమా ఫ్లాప్ కావటంతో ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నారు మాళవిక. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది.
#
Tags