రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రతి సీన్లో మెసేజ్
Published on Wed, 06/19/2019 - 03:15
సమీర్ఖాన్, శైలజ హీరో హీరోయిన్లుగా షేర్ దర్శకత్వంలో వెంకట్రెడ్డి నిర్మించిన సినిమా ‘కేఎస్ 100’. ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా షేర్ మాట్లాడుతూ – ‘‘కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. ప్రతి సీన్లో ఒక మెసేజ్ ఉంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్తో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది’’ అన్నారు. ‘‘సోషల్ మీడియాలో మా సినిమా రిలీజ్ ఎప్పుడు? అని అడుగుతున్నారు. మా సినిమా కోసం ఎదురు చూస్తున్న వారందరికీ థ్యాంక్స్. వచ్చే నెల 5న విడుదల చేస్తున్నాం’’ అన్నారు సమీర్. ‘‘దాదాపు 500ల థియేటర్స్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం. మంచి మెసేజ్ ఉన్న సినిమా తీశారు షేర్. మేకింగ్కి ఎంత కష్టపడ్డాడో..రిలీజ్కి అంతే కష్టపడ్డాడు’’ అన్నారు నిర్మాత వెంకట్రెడ్డి అన్నారు.
#
Tags