Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కబడ్డీ కబడ్డీ
Published on Mon, 01/06/2020 - 03:06
గోపీచంద్ హీరోగా సంపత్నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా దిగంగన సూర్యవంశి నటిస్తుండగా, భూమిక, రావురమేష్ కీలక పాత్రలు చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆంధ్రాజట్టు కబడ్డీ టీమ్ కోచ్గా నటిస్తున్నారు గోపీచంద్. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో షెడ్యూల్ మొదలైంది. ప్రస్తుతం రాత్రివేళ వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రాజమండ్రి, ఢిల్లీ ప్రదేశాల్లోనూ షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
#
Tags