Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మురళీమోహన్కు చంద్రబాబు పరామర్శ
Published on Mon, 06/03/2019 - 13:01
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ, సినీనటుడు మురళీ మోహన్ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ సోమవారం హైదరాబాద్లోని మురళీమోహన్ నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించి, క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునేంతవరకూ విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా మురళీమోహన్ను ఇప్పటికే సినీనటుడు చిరంజీవి దంపతులు పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
#
Tags