ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సమ్మర్లో కలుద్దాం
Published on Tue, 10/15/2019 - 00:21
... అని అఖిల్ అంటున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సమ్మర్లో రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇవాళ్టి నుంచి హైదరాబాద్లో ఓ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీత దర్శకుడు.
#
Tags