వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాజమండ్రిలో ఢీ
Published on Mon, 06/11/2018 - 01:16
ప్రస్తుతం ముంబైలో ఉన్న అజిత్ విలన్స్ను ఢీ కొట్టడానికి రాజమండ్రి చేరుకోనున్నారట. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్లో మిగిలిన పని కాని చ్చేస్తారట. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘విశ్వాసం’. ఇందులో నయనతార కథానాయిక. సత్యజోతి ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అక్కడి నుంచి రాజమండ్రి షిఫ్ట్ కానుంది చిత్రబృందం. రాజమండ్రిలో కొన్ని ఇంపార్టెంట్ ఫైట్ సీన్స్ చిత్రీకరించనున్నారు. ఎక్కువ శాతం షూటింగ్ హైదరాబాద్లోనే జరుపుకోనున్న ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది.
#
Tags