Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వేసవికి రెడీ
Published on Fri, 03/06/2020 - 03:05
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా, సలోని మిశ్రా కథానాయికగా తెరకెక్కుతోన్న చిత్రం ‘18+ సినిమా’. ‘దండుపాళ్యం 1, 2, 3’ చిత్రాల తర్వాత శ్రీనివాస రాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాసరాజు, ఎం.కోటేశ్వరరాజు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ తమిళనాడులోని తిరువల్లూరులో వేసిన సెట్లో ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది. వేసవిలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మకరంద్ దేశ్పాండే, సప్తగిరి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.
#
Tags