ప్రపంచ చరిత్రలో మాయని మచ్చ ఈ రోజే

Published on Tue, 08/06/2019 - 19:01

జపాన్‌ చేసిన ఒక్క తప్పిదం లక్షల మందిని బలిగొంది. దశాబ్థాలు గడుస్తున్నా వాటి గుర్తులు మాయని మచ్చల చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి. యుద్ధం ముసుగులో అమెరికా రెచ్చిపోయింది. అణుబాంబు ప్రయోగానికి జపాన్‌ను వేదికగా చేసుకున్న అగ్రరాజ్యం మానవాళి క్షమించరాని నేరానికి పాల్పడింది. 1945 ఆగస్టు 6వ తేదీ ఆగస్టు 9వ తేదీ ప్రపంచ చరిత్రను పూర్తిగా మార్చేసిన రోజులవి. అగ్రరాజ్య కర్కశానికి నిదర్శనమవి. అసలు జపాన్‌ పై అమెరికాకు ఎందుకంత కోపం.అమెరికాను జపానే కాలు దువ్వి బరిలోకి ఆహ్వనించింది. హిరోషిమా డే సందర్భంగా సాక్షి డాట్‌ కామ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ