రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్మార్ట్ఫోన్తో సైబర్ నేరాలకు చెక్
Published on Mon, 12/18/2017 - 03:04
న్యూయార్క్: స్మార్ట్ఫోన్లలో తీసిన ఫొటోను క్షుణ్నంగా పరిశీలించి అది ఏ ఫోన్ను ఉపయోగించి తీసిందో కనిపెట్టే కొత్త సాంకేతికతను శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. భద్రత పరంగా వేలిముద్రలు, పాస్వర్డ్లు, పిన్ నంబర్లకు ఈ సాంకేతికత ప్రత్యామ్నాయం కాగలదనీ, దీనిని ఉపయోగించి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని వారు చెబుతున్నారు. ప్రపంచంలో ఏ రెండు స్మార్ట్ఫోన్ల నుంచి తీసిన ఫొటోలు కూడా ఒకేలా ఉండవనీ, దీనికి కారణం ప్రతి ఫోన్ నుంచి తీసే ఫొటోల్లో చాలా సూక్ష్మమైన లోపాలు ఉండటమనేనని వారు వివరిస్తున్నారు. ఫొటో–రెస్పాన్స్ నాన్–యూనిఫామిటీగా పిలిచే ఓ కొత్త విధానం ద్వారా ఇలాంటి లోపాలను కనిపెట్టవచ్చనీ, తద్వారా ఏ ఫొటో ఏ ఫోన్ నుంచి తీసిందో గుర్తించగలరని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
#
Tags