రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తొలిసారి ‘తలలు’మార్చారు
Published on Sat, 11/18/2017 - 09:14
ఇటలీ : మరణించిన ఇద్దరు వ్యక్తుల తలలను విజయవంతంగా మార్పిడి చేశారు. ఇటలీకి చెందిన సర్జన్ సెర్గీ కనవెరో ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ 18 గంటల పాటు సాగింది. తొలుత రెండు మృతదేహాల నుంచి తలలను విడదీసిన వైద్యులు.. ఒకరి తలను మరొకరికి అమర్చారు. ఇందులో భాగంగా నాడి, రక్త కణ జాలలను తిరిగి తలకు అనుసంధానించారు.
ఈ మేరకు కనవెరో ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచలోని మొదటి హ్యుమన్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఇదేనని తెలిపారు. భవిష్యత్లో ప్రాణాలు ఉన్న వ్యక్తులకు ఈ సర్జరీ నిర్వహించి విజయవంతం చేస్తామని వెల్లడించారు. కనవెరో ప్రకటనపై స్పందించిన కొందరు శాస్త్రవేత్తలు ప్రాణమున్న మనుషులపై ఈ సర్జరీ నిర్వహిస్తే ఫలితం మరణాన్ని మించి ఉంటుందని హెచ్చరించారు.
#
Tags