థాయ్‌ మాజీ ప్రధాని కన్నుమూత

Published on Mon, 05/27/2019 - 10:35

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ మాజీ ప్రధాని జనరల్‌ ప్రేమ్‌ టిన్సులనోండా (98) ఆదివారం కన్నుమూశారు. ఈ మేరకు రాజప్రాసాదం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. 1980 నుంచి 1988 మధ్యకాలంలో టిన్సులనోండా మూడుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మహారాజు సలహాదారుల కమిటీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 2016లో థాయ్‌లాండ్‌ రాజు భుమిబోల్‌ మృతి తర్వాత దేశ పరిపాలనలో కీలక భూమిక పోషించారు. తాజాగా ఇదే నెలలో జరిగిన భుమిబోల్‌ తనయుడు విజయాలంగ్‌కర్న్‌ పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ