రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలుగు యాత్రికుల అవస్థలు
Published on Sun, 04/26/2015 - 09:20
హైదరాబాద్: నేపాల్ నుంచి వచ్చిన తెలుగు యాత్రికులు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు 60 మంది తెలుగు వాళ్లు ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటిదాకా అధికారులు హైదరాబాద్కు తరలించే ప్రయత్నాలు చేయలేదని యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.
భూకంపం తీవ్రతకు భారత్లో మృతుల సంఖ్య 67 దాటింది. రాష్ట్రాల వారీగా చూసినట్లయితే.. బీహార్లో 47, ఉత్తరప్రదేశ్లో 17, పశ్చిమ బెంగాల్లో ముగ్గురు మృతిచెందారు.
#
Tags