వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘తైవాన్ ఎప్పటికీ మాదే’
Published on Wed, 03/29/2017 - 14:18
బీజింగ్: మెయిన్లాండ్, తైవాన్ ఎప్పటికీ తమలో అంతర్భాగమేనని చైనా స్పష్టం చేసింది. తైవాన్కు ప్రత్యేక స్వాతంత్ర్యం ఎప్పటికీ ఇవ్వలేమని తేల్చిపారేసింది. ఎప్పటికీ తైవాన్ చైనా రిపబ్లిక్లో భాగమేనని పునరుద్ఘాటించింది. 1992లో కుదిరిన ఏకాభిప్రాయానికే తాము కట్టుబడి ఉంటామని, అది ఒకే చైనా అనే విషయాన్ని స్పష్టం చేస్తుందని గుర్తు చేసింది.
శాంతియుతంగా వాతావరణంతో తిరిగి తైవాన్ను తమలో కలుపుకొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొంది. ఈ విషయంలో చాలా నిజాయితీగా పనిచేస్తామని, ప్రత్యేక తైవాన్ వాదులకు తాము మద్దతివ్వబోమని, మరింకేవిధమైన రూపానికి కూడా తాము అనుమతించబోమని తైవాన్ వ్యవహారాల అధికారిక ప్రతినిధి మా జియాగాంగ్ చెప్పారు.
శాంతియుతంగా వాతావరణంతో తిరిగి తైవాన్ను తమలో కలుపుకొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొంది. ఈ విషయంలో చాలా నిజాయితీగా పనిచేస్తామని, ప్రత్యేక తైవాన్ వాదులకు తాము మద్దతివ్వబోమని, మరింకేవిధమైన రూపానికి కూడా తాము అనుమతించబోమని తైవాన్ వ్యవహారాల అధికారిక ప్రతినిధి మా జియాగాంగ్ చెప్పారు.
#
Tags