వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాగ్దాద్లో ఆత్మాహతి దాడి, 14 మంది మృతి
Published on Sun, 07/24/2016 - 18:04
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాగ్దాద్ ఉత్తర ప్రాంతంలోని జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 14 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పోలీసులు, పదిమంది పౌరులు ఉన్నారు. సెక్యూరిటీ చెక్ పాయింట్పై బాంబర్ దాడికి పాల్పడ్డాడు.
బాగ్దాద్ పశ్చిమ శివారు ప్రాంతంలో ఓ మార్కెట్లో బాంబు పేలిన ఘటనలో మరో ముగ్గురు పౌరులు మరణించగా, 11 మంది గాయపడ్డారు. కాగా ఈ దాడులు చేసింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.
#
Tags